PM Modi urges youngsters to register for second phase of Yuva Sangam

ad
PM Modi
PM Modi

   దేశంలోని అనేకమంది తల్లులు, సోదరీమణులకు ఉజ్వల యోజనతో ఎంతో ప్రయోజనం చేకూరడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

దేశంలోని తల్లులు, సోదరీమణులకు ఈ పథకంతో ఒనగూడిన లబ్ధిపై రూపొందించిన వీడియోను ప్రజలతో పంచుకుంటూ ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఉజ్వల’ పథకం మన పేద తల్లులు, సోదరీమణుల జీవన సౌలభ్యం కల్పించి, దైనందిన జీవితం ఆనందంతో ప్రకాశింపజేయడం ఎంతో ఆనందదాయకం” అని ప్రధానమంత్రి ప్రశంసించారు.

Be the first to comment

Leave a Reply